- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది.
- నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పట్టు నిరూపించుకుంది.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం సాధించారు.మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్రెడ్డి చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి , శంభీపూర్ రాజు లు గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.


.jpg)







